Main

పాల‌కుడు మంచివాడైతే …. ప్ర‌కృతి స‌హక‌రిస్తుంది: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

భూ నిర్వాసితుల‌కు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి 99 మంది నిర్వాసితులకు రూ. 6.85 కోట్ల విలువైన పరిహారం చెక్కులు పంపిణీ నిర్మ‌ల్, సెప్టెంబ‌ర్ …

అనుమానంతో భార్యను చంపి.. రోడ్డుప్రమాదం.. అక్కడికక్కడే మృతిచెందిన భర్త

ఆదిలాబాద్‌ జనం సాక్షి: ఆదిలాబాద్  జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో విషాదం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బంగారిగూడకు …

వ్యవసాయానికి ఉపాధిని జోడిరచాలి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌26  (జనం సాక్షి )  : వ్యవసాయానికి ఉపాధిహావిూని అనుసంధానం చేయాలని రైతు సంఘాల నేతలు అన్నారు. రైతుల పండిరచి పంటకు ముందే మద్దతు ధర ప్రకటించాలన్నారు. …

నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్రద్దు వ్యవహారం

బిజెపి నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి దీక్షభగ్నం పోలీసుల తీరుపై మండిపడ్డ బిజెపి నేతలు నిర్మల్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) :  నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్‌ రద్దు కోరుతూ …

పరామర్శ

బెజ్జూర్ జనంసాక్షి ఎండి అక్బర్  తల్లి గారు మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ రోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి …

అమర్ నాథ్ యాత్ర ముగించుకొని బైంసాకు చేరుకున్న యాత్రీకుల బృందం

స్వాగతం పలికిన బంధు, మిత్రులు • శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వాగత సత్కారాలు బైంసా, రూరల్ జూలై16 జనం సాక్షి ఈ నెల 1న …

మనగుడి మనబడి ట్రస్ట్ చే ఉచిత మెటీరియల్ పంపిణీ…

– బద్దం బోజరెడ్డి చే విద్యార్థులకు అందజేత. ముధోల్ ఇంటలెక్షవల్ ఫోర0 మనగుడి-మనబడి చైర్మన్ బద్దంభోజ రెడ్డి చే తాలూకా వ్యాప్త పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని …

సీఎం సహాయ నిధి అందించిన ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

              కుబీర్ మండలం నిగ్వ గ్రామానికి చెందిన బనాలి శంకర్ గారి కి ఆరోగ్యము బాగాలేని విషయము BRS …

ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలసిన పిఆర్టియు నాయకులు.

ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పిఆర్టియు తెలంగాణ అదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన శుభ సందర్భంగా శనివారం రోజున పిఆర్టియు కార్యవర్గ సభ్యులు కలిసి బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే …

సమయపాలన పాటించని తాసిల్దార్.

గంట ముందుగానే వెళ్ళిపోతున్న వైనం భైంసా రూరల్ డిసెంబర్ 24 జనం సాక్షి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం తెలంగాణ వ్యవసాయ …