కామారెడ్డి
బాన్సువాడలో ఓటు ఓటేసిన స్పీకర్ పోచారం దంపతులు
బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా ఓటు వేశారు.
కామారెడ్డి లో ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
కామారెడ్డి లో జిల్లాపరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
కామారెడ్డి లో తన ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
తాజావార్తలు
- నామినేషన్ దాఖలుకు భారీ ర్యాలీతో బయలుదేరిన నీలం మధు
- బ్యాంకులో కొదువ పెట్టిన బంగారం మాయం!
- ఖమ్మం జిల్లా టీఎన్జీవో సంఘం
- ఆర్మూర్ లో పేకాట స్తావరంపై దాడి
- మాయ మాటలు చెప్పి.. గర్భవతిని చేసి..
- రెండో రోజు ఉత్సాహంతో మొదలైన క్రికెట్ టోర్నమెంట్ఎస్సై బాల వెంకట రమణ
- ఉగాది పండగ సందర్బంగా చిన్న తాండ్రపాడు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన
- వనదేవతల సన్నిధిలో మంత్రి సీతక్క
- బి ఆర్ ఎస్ కు బిగ్ షాక్ కారు దిగి కాంగ్రెస్ లో చేరిన ముదొల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
- తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- మరిన్ని వార్తలు