Cartoons

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు-

కాటారం జులై 06(జనంసాక్షి) భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రనాయ కులు చంద్రుపట్ల సునీరేడ్డి.ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల …

పారమితలో నూతన విధ్యా విధానానికి శ్రీకారం

స్థానిక మంకమ్మతోటలోని పారమిత పాఠశాలలో “ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ కార్యక్రమం” ను పాఠశాల ఛైర్మన్ డా: ఇ. ప్రసాదరావు రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉపాధ్యాయుని, …

ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 03,ముగ్గురికి 6,000 జరిమానా.

.  మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తి అనుబంబు కంటే డేంజరస్ – సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ యం.రామకృష్ణ సిద్దిపేట బ్యూరో 06, జూలై ( జనం …

విదేశీ సంస్థల కమీషన్ల కోసం, భూస్వాముల ప్రయోజనాలు కాపాడుటకు ధరణి ఫోర్టల్ పుట్టుక

వనపర్తి జులై 6 (జనం సాక్షి) ధరణి సమస్యల పరిస్కారం కోసం రెవెన్యూ సదస్సులు అనేవి దొంగతనం చేసినోడే  ఓదార్చినట్టు ఉందనీ, మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ …

ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు యూనిఫామ్ లు అందించాలి-

కలక్టర్ కార్యాలయం ముట్టడికి ఏస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం డిమాండ్ జనగామ (జనం సాక్షి)జులై6:పాఠశాలలు ప్రారంభం అయ్యి రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు అన్ని …

గోసంరక్షణ కోసం పగలు రాత్రి కష్టపడుతున్న విశ్వహిందూ పరిషత్ సభ్యులు,

రుద్రూర్ (జనంసాక్షి):  గోసంరక్షణలో  భాగంగా రుద్రూర్ మండల కేంద్రం తో పాటు వివిధ గ్రామాలలో  అక్రమంగా గోవులను తరలింపును  అడ్డుకోవడానికి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో, ఇందుర్ జిల్లా …

ఘనంగా నిర్వహించిన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి

బూర్గంపహాడ్ జూలై 06 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక బి జె పి పార్టీ మండల అధ్యక్షుడు చుక్కపల్లి బాలాజీ ఆధ్వర్యంలో భారతీయ …

ఈ నామ్ అమలు విధానం పరిశీలన

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో అమలవుతున్న ఈ నామ్ విధానాన్ని హైదరాబాద్ రీజియన్ జాయింట్ డైరెక్టర్  ఇప్తికర్ నజీబ్ , డిప్యూటీ డైరెక్టర్ వైజె …

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మృతి

ఖానాపురం జూలై 6జనం సాక్షి  ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కొత్తి మాట్ తండా గ్రామంలో బుధవారం నెలకొంది. స్థానిక ఎస్ఐ పిట్టల …

చెట్లుంటేనే క్షేమం

బోథ్ జులై 04(జనంసాక్షి) చెట్లుంటేనే  క్షేమమని సర్పంచ్ పంద్రం సుగుణ అన్నారు. బుధవారం పట్నాపూర్ గ్రామపంచాయతిలోని రైతువేదికలో గ్రామ సర్పంచ్ పంద్రం సుగుణ సిబ్బంది తో కలిసి …