మా దేశ అంతరంగిక వ్యవహారం విూరెలా చర్చిస్తారు మండిపడ్డ భరత్ న్యూఢిల్లీ, 09 మార్చి (జనంసాక్షి): భారత్లో జరుగుతన్న రైతుల నిరసన, పత్రికా స్వేచ్ఛపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ జరపడంపై భారత్ తీవ్రంగా మండిపడింది. తమ అంతర్గ వ్యవహారాల్లో వేలు పెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము దీనిని తీవ్రంగా వ్యతిరేకి స్తున్నామని బ్రిటీష్ హైకమిషనర్కు … వివరాలు
విశ్వాస పరీక్షలో నెగ్గిన ఇమ్రాన్
పాకిస్తాన్ మార్చి 6 (జనంసాక్షి): పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. మొత్తం 178 ఓట్లను ఆయన సంపాదించుకున్నారు. విశ్వాస పరీక్షలో విజయం సాధిం చడానికి ఆయన 171 ఓట్లు అవసరం. కానీ 178 ఓట్లను సంపాదించు కొని సునాయాసంగా గండం గట్టెక్కారు. అయితే విపక్షాలు ఈ విశ్వాస పరీక్షను బాయ్కాట్ … వివరాలు
సైనిక తిరుగుబాటును సమర్థించుకున్న మయన్మార్ సైన్యాధిపతి
నేపిడా,ఫిబ్రవరి 3(జనంసాక్షి):మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యాధిపతి మిన్ ఆంగ్ లయాంగ్ తొలిసారి స్పందించారు. ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు తప్పలేదని చెప్పుకొచ్చారు. అలాగే ఈ అనూహ్య నిర్ణయానికి దారితీసిన కారణాలను వివరించారు. ఎన్నికల నిర్వహణపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించలేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోమవారం జరిగిన తొలి కేబినెట్ భేటీలో … వివరాలు
బ్రిటన్ కొత్త వైరస్ 60 దేశాలకు పాకింది
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి జెనీవా: బ్రిటన్లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్ ఇప్పటి వరకు 60 దేశాలకు పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. రూపుమార్చుకున్న కరోనా వైరస్ గత వారం రోజుల్లోనే 10 దేశాల్లోకి విస్తరించినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 20 లక్షలు దాటిన … వివరాలు
అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం
పురాతన బైబిల్ సాక్షిగా.. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ప్రమాణం.. వాషింగ్టన్ జనవరి 20 (జనంసాక్షి): అమెరికాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అందుకు ప్రజలందరి సహ కారం కావాలని కోరారు. ఇటీవల పార్లమెంట్ భవనంపై జరిగిన దాడి … వివరాలు
బైడెన్ జట్టులో కాశ్మీరీ..
– ఎన్ఈసీ డిప్యూటీ డైరెక్టర్గా సవిూరా ఫాజిలి వాషింగ్టన్,జనవరి 15(జనంసాక్షి): అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ బృందంలో మరో భారతీయ మహిళ చేరారు. కశ్మీర్ మూలాలు ఉన్న సవిూరా ఫాజిలికి జాతీయ ఆర్థిక మండలి(ఎన్ఈసీ)లో చోటు లభించింది. ఎన్ఈసీ డిప్యూటీ డైరెక్టర్గా ఆమె కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆమె నియామకానికి సంబంధించి గురువారం … వివరాలు
ఇమేజ్ కోల్పోయిన్ ట్రంప్
– దాడితో ఛీ కొడుతున్న జనం వాషింగ్టన్,జనవరి 13(జనంసాక్షి):చెరువులో నీరు బాగా ఉన్నప్పుడు అందులో కొట్టుకొచ్చే చీమలను చేపలు తింటాయి.. అదే నీరు ఇంకిపోయాక.. ఆ చేపలను చీమలు తింటాయి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి అలానే ఉంది. అమెరికాలో క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ఆయన ఇమేజ్ ఒక్కసారిగా దిగజారిపోయింది. సన్నిహితులు కూడా … వివరాలు
అల్లంతదూరంలో అరుణగ్రహం
– నెల రోజుల ప్రయాణం బీజింగ్,జనవరి 3(జనంసాక్షి):అరుణ గ్రహంపైకి చైనా ప్రయోగించిన టియాన్వెన్-1 పరిశోధక నౌక ప్రయాణం కొనసాగుతోంది. జులై 23న వెన్ఛాంగ్ అంతరిక్ష ప్రయోగశాల నుంచి లాంగ్మార్చ్-5 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. టియాన్వెన్ ఇప్పటి వరకు 400 మిలియన్ కిలోవిూటర్లకు పైగా ప్రయాణించినట్లు చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (సీఎన్ఎస్ఏ) వెల్లడించింది. … వివరాలు
కేంద్రం నియంతృత్వం
– రాష్ట్రాలను సంప్రదించకుండా చట్టాలు ఎలా చేస్తారు!?:పవార్ దిల్లీ,డిసెంబరు 29 (జనంసాక్షి):రాష్ట్రాలను సంప్రదించకుండా వ్యవసాయ చట్టాలను తీసుకురావడం సరైన పద్దతి కాదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్వహించే చర్చల ఫలితాన్ని బట్టి ప్రతిపక్షాలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాయని ఆయన తెలిపారు. ఈ … వివరాలు
విద్వేషాలను రెచ్చగొట్టినందుకు అర్నాబ్ గోస్వామికి బ్రిటన్లో భారీ జరిమానా
లండన్, డిసెంబరు 23 (జనంసాక్షి):జర్నలిజానికి కొత్త అర్థాలు చెబుతూ, వివాదాస్పద ప్రసారాలతో నిత్యం వార్తల్లో నిలిచే రిపబ్లిక్ టీవీ యజమాని అర్నాబ్ గోస్వామికి భారీ షాక్ తగిలింది. ఇండియాలో ఆయన కార్యక్రమాలకు కోర్టులు, ప్రభుత్వాలు సైతం దన్నుగా నిలుస్తోన్నవేళ.. బ్రిటన్ లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. విద్వేష వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనకు జనిమానా పడింది.గతేడాది ప్రసారం … వివరాలు