పడవ బోల్తాపడి ఒకరి మృతి

శ్రీకాకుళం :శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఇద్దవానిపాలెం వద్ద సముద్రతీరంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నీలయ్య అనే మత్య్సకారుడు మృతిచెందగా ,మరో ఇద్దరు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు.