Main
కామారెడ్డి జిల్లాలో విషాదం..
ఇంట్లో ఉరి వేసుకొని దంపతుల ఆత్మహత్య కామారెడ్డి జనంసాక్షి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని మాయాబజార్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాయాబజార్కు చెందిన గజవాడ కుబేరం (60) గజవాడ లక్ష్మి (55)ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.కాగా, … వివరాలు
భోధన్లో ఉద్రిక్తత..
` 144 సెక్షన్ విధింపు బోధన్,మార్చి 20(జనంసాక్షి):నిజామబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.శివాజీ విగ్రహం తొలగించాలని ఓ వర్గం పట్టుబట్టగా… మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. వాగ్వాదం క్రమంగా ఘర్షణగా మారి రెండు వర్గాల వారు … వివరాలు
గాంధీల నాయకత్వంలోనే కాంగ్రెస్కు బలం
20న ఎల్లారెడ్డిలో మనవూను`మన పోరు వెల్లడిరచిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డి,మార్చి18 (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ గాంధీల నాయకత్వంలోనే బలంగా ఉంటుందని, వారికి త్యాగాలు చేసిన చరిత్ర ఉందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ సముద్రం లాంటిదని ఆటెపోట్లు సహజమన్నారు. సీనియర్లు … వివరాలు
కెసిఆర్ వల్లనే మహిళలకు అవకాశాలు
మహిళాదినోత్సవ వేడుకలు జరుపుకుంటాం: మేయర్ నిజామాబాద్,మార్చి4 (జనం సాక్షి ) : గత ప్రభుత్వాల్లో మహిళలకు తగిన అవకాశాలు లేవని, తెలంగాణ వచ్చిన తరవాతనే అవకాశాలు పెరిగాయని నిజామాబాద్ మేయర్ నీతుకిరణ్ అన్నారు. మహిళలు ఆకాశంలో సగం ఉన్నా..గత ప్రభుత్వాల తీరుతో అవకాశాల్లో అట్టడుగున ఉండాల్సి వచ్చిందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక 70 ఏండ్లలో … వివరాలు
డెవలప్పెంట్ ఛార్జీలుబిల్లులో ఉన్నాయి
వినియోగదారులు వాటిని గుర్తిం చకనే సమస్య విద్యుత్ వినియోగం పెరుగడంతో లోడ్ ఛార్జీలు తప్పవు డెవలప్మెంట్ ఛార్జీలపై అధికారుల వివరణ కామారెడ్డి,ఫిబ్రవరి21(జనంసాక్షి): ప్రతీ నెల వినియోగదారుడికి ఇచ్చే విద్యుత్ బిల్లుల కింద డెవలప్మెంట్ చార్జీలు ఉంటాయని కామారెడ్డి ఎస్ఈ శేషాద్రి అన్నారు. ఇది వినియోగదారులు గమనించకపోవడంతోనే సమస్యని అన్నారు. అయితే వంద కిలోవాట్ల లోడ్కు గృహ … వివరాలు
గంగా ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ..
కమ్మర్పల్లి బాల్కొండ ఆర్సి ఫిబ్రవరి 18 జనం సాక్షి కమ్మర్పల్లి మండలంలో చోటుపల్లి గ్రామంలో గంగ ప్రసాద్ పంతులు తండ్రి కాశీరాం జోషి ఇటీవల కాలంలో మరణించాడు వారి కుటుంబాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ ఎంపీపీ గౌతమి సుమన్ఎంపిటిసి మైలారం సుధాకర్ సొసైటీ చైర్మన్్ … వివరాలు
అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించిన అధికారులు
కమ్మర్పల్లి ఆర్ సి ఫిబ్రవరి 8 జనం సాక్షి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ హరితహారం లో భాగంగా బాల్కొండ భీంగల్ మండలంలోని సంతోష్ నగర్ తాండలోని అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా ఎంపీడీవో రాజేశ్వర్ ఎమ్మార్వో రాజేందర్ ఎం పి ఓ గంగ మోహన్ ఏపీవో నర్సయ్య. గ్రామ సర్పంచ్ మరియు కార్యదర్శి … వివరాలు
థర్డ్వేవ్ ప్రభావం అంతంతమాత్రమే
కట్టడిచర్యలతో తగ్గుతున్న కేసులు కామారెడ్డి,ఫిబ్రవరి8 (జనం సాక్షి) :కరోనా మొదటి, రెండో దశలో విజృంభించి అల్లకల్లోలం సృష్టించిన కరోనా థర్డ్వేవ్ జిల్లాలో పెద్దగా ప్రభావంచూపలేదు. థర్డ్వేవ్లో చాలా మంది బాధితులు ఆసుపత్రుల్లో చేరే తీవ్ర పరిస్థితి రాలేదు. జిల్లాలో రోజుకు సగటున 2 వేలకు పైగా అనుమానితులు కరోనా పరీక్షలు చేయించు కున్నప్పటికీ 200లకు పైగా … వివరాలు
కడుపుమంటతోనే పసుపు రైతుల దాడి
బోర్డు హావిూ నెరవేర్చకుంటే ఇంకా వెంటపడతారు బిజెపి యాగీ చేస్తే సమస్య చల్లారదు: జీవన్ రెడ్డి నిజామాబాద్,జనవరి29 (జనంసాక్షి): పసుపు బోర్డుపై ఇచ్చి మాటను నిలబెట్టుకోనందుకే బిజెపి ఎంపి అర్వింద్ను రైతులు నిలదీశారని ఆర్మూర్ ఎంఎల్ఎ జీవన్ రెడ్డి తెలిపారు. గత మూడేళ్లుగా రైతులకు ఎలాంటి ఊరట దక్కలేదన్నారు. పసుపు రైతులు ఎప్పటికప్పుడునిలదీస్తూనే ఉన్నారని అన్నారు. జీవన్ … వివరాలు
ఇంటర్ ఫస్టియర్ బాలికలకు సన్మానం
నిజామాబాద్,డిసెంబర్20(జనం సాక్షి ): జిల్లాలోని డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్టీపర్సస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ గ్రూప్ నుంచి వసంత అనే విద్యార్థిని 500ల మార్కులకుగాను 475 సాధించి మొదటి ర్యాంకు సాధించగా 474 మార్కులతో సవిత 2వ ర్యాంకు సాధించిందని డీఐఈవో తెలిపారు. భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని అరేబియన్ మిర్జా 440 మార్కులకు … వివరాలు