రంగారెడ్డి
వేస్ట్ మేనేజ్మెంట్లో జిహెచ్ఎంసి గ్రేట్
వ్యర్థాల నుంచి సంపదను సృష్టిస్తున్నాం జీడిమెట్లలో రీసైక్లింగ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్ హైదరాబాద్,నవంబర్7(జనంసాక్షి): వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం మంచి పరిణామం అని, ఈ విషయంలో హైదరాబాద్ ఆదర్శంగా నిలుస్తుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి … వివరాలు
హైదరాబాద్లో చిరుత కలకలం
రంగారెడ్డి, మే 14(జనంసాక్షి):లాక్ డౌన్ అమలైనప్పటి నుంచి రహదారుపై జనసంచారం లేదు. దీంతో అడవుల్లో ఉన్న జంతువు.. రోడ్లపైకి యథేచ్చగా వస్తున్నాయి. జంతువు స్వేచ్ఛగా విహరిస్తూ ప్రజను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పు రాష్ట్రాల్లో రోడ్లపైకి అడవి జంతువు వచ్చిన సంఘటను చూశాం. తాజాగా హైదరాబాద్ కు సవిూపంలోని కాటేదాన్ వద్ద ఓ చిరుతపులి … వివరాలు
రంగారెడ్డి జిల్లాలో దారుణం
– దిశ తరహాలో మరో దారుణ ఘటన – యువతిపై అత్యాచారం..హత్య చిలుకూరు దారిలో వంతెన కింద పడేసిన దుండుగులు రంగారెడ్డి, మార్చి 17(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన మరవకముందే రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరిపి.. దారుణంగా హత్య చేసిన ఘటన … వివరాలు
రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హకీంపేట ఎయిర్ పోర్టులో సర్వం సిద్ధం.
మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వి రెడ్డి అధికారులకు ఆదేశాలు……….. మేడ్చల్ జిల్లా,(జనం సాక్షి): రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు ఈనెల 20 నుండి 28 వరకు రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్లోని బొల్లారం రానున్న సందర్భంగా హకీంపేట్ ఎయిర్ పోర్ట్ లో చేయవలసిన ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని కలెక్టర్ ఎం వి … వివరాలు
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
– విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి – కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి రంగారెడ్డి, డిసెంబర్12(జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం ఆయన ఘట్కేసర్లోని బాలికల, బాలుర పాఠశాలలను సందర్శించారు. … వివరాలు
నేడు నిరుద్యోగులకు జాబ్మేళా
రంగారెడ్డి,డిసెంబర్12(జనంసాక్షి): ప్రైవేట్ సంస్థల్లో ఈనెల 13న నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి ప్రశాంతి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చన్నారు. వివిధ రకంపెనీల్లో 850 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. జీతం రూ.10వేల నుంచి 25వేల … వివరాలు
ప్రియాంక రెడ్డి దారుణ హత్య
రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ యువతిని సజీవ దహనం చేశారు. షాద్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో యువతి మృతదేహం లభ్యమవ్వడం సంచలనం రేపుతోంది. మృతురాలు వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి గా గుర్తించారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట్ మండలం కొల్లూర్ గ్రామంలో … వివరాలు
డెంగీతో బాలుడు మృతి
రంగారెడ్డి,నవంబర్21 (జనం సాక్షి) : 15 ఏళ్ల ఓ బాలుడు డెంగీకి బలయ్యాడు. రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలంలోని బోడంపహాడ్ గ్రామానికి చెందిన ఎం.డీ. ఫసియొద్దీన్(15) గత కొన్ని రోజులుగా డెంగీ జ్వరంతో భాద పడుతున్నాడు. అతడి తలిదండ్రులు ఆస్పత్రిలో చూపించినప్పటికీ.. అతడిలో ఎలాంటి మార్పు రాకపోగా, రోగం వికటించి ఉదయం మరణించాడు. ఫసియొద్దీన్ మన్మర్రి … వివరాలు
దోపిడీ దొంగల బీభత్సం
రంగారెడ్డి,అక్టోబర్29(జనం సాక్షి ): శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ గ్రామంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్ధరాత్రి రెండు నివాసాల్లోకి ప్రవేశించిన దొంగలు.. ఐదు తులాల బంగారం, రూ. 30 వేల నగదును దోచుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులు శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చోరీ జరిగిన నివాసాలను పరిశీలించారు. గ్రామ పరిసరాల్లో … వివరాలు
ప్రియుడితో కలిసి .. కన్నతల్లిని హతమార్చిన కూతురు!
– చెడు అటవాట్లు మానుకోవాలని కూతుర్ని మందలించిన తల్లి – హతమార్చి రైలుపట్టాలపై పడేసిన వైనం – హత్యను తండ్రిపై నెట్టేందుకు యత్నించిన కూతురు – నిలదీయడంతో తానే హతమార్చానని వెల్లడి – విచారణ చేపట్టిన పోలీసులు రంగారెడ్డి, అక్టోబర్28 జనం సాక్షి : చెడు అలవాట్లు మానుకోవాలని మందలించిన తల్లినేప్రియుడితో కలిసి హతమార్చి తల్లీకూతుళ్ల బంధానికే … వివరాలు