రంగారెడ్డి
కార్డన్ సెర్చ్లో పాతనేరస్థుల అరెస్ట్
రంగారెడ్డి,ఏప్రిల్21(జనంసాక్షి): చేవేళ్ల మండల కేంద్రంలో డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 25 బైకులు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. 11 మంది పాత నేరస్తులను చేవేళ్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్డన్ సెర్చ్ లో ఇద్దరు డీసీపీలు, ఒక ఏసీపీ, నలుగురు సీఐలు, ఎస్సైలు, 185 మంది పోలీస్ … వివరాలు
ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం
రంగారెడ్డి: జిల్లాలోని కాటేదాన్ పారిశ్రామికవాడలోని టాటానగర్లో గల ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గోదాంలో ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నరు. మంటల్లో గోదాంలో నిలిపి ఉంచిన మూడు టాటా ఏసీ వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ తీగలు తెగిపడటంతో అగ్నిప్రమాదం సంభవించినట్లుగా … వివరాలు
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
– జిల్లాలో రూ. 74కోట్లతో 49గోదాంలు ఏర్పాటు చేశాం – 24గంటల విద్యుత్తో రైతుల్లో ఆనందం – రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి – మొయినాబాద్లో వ్యవసాయమార్కెట్ గోదాంను ప్రారంభించిన మంత్రి రంగారెడ్డి, జనవరి9(జనంసాక్షి ) : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని, రైతుల కళ్లలో ఆనందం చూసేందుకు ప్రత్యేక … వివరాలు
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే రైతు సంక్షేమం కోసం 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన.. మొయినాబాద్లో రూ.3 కోట్లతో నిర్మించిన వ్యవసాయమార్కెట్ గోదాంను ప్రారంభించారు. సీఎం చొరవతో జిల్లా వ్యాప్తంగా 74 కోట్లతో … వివరాలు
ఉద్యమకారులపై అణచివేత తగదు
రంగారెడ్డి,నవంబర్18(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమకారులపై ఉద్యమ సమయంలో నమోదు చేసిన కేసులు ఎత్తేయాలని జిల్లా ఐకాస అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఐక్య కార్యాచరణ సమితి ప్రజా సమస్యలను లేవనెత్తుతూ వాటిని సాధించే దిశగా పనిచేస్తుందని చెప్పారు. సాగునీటి సదుపాయాలే జిల్లాకు ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వం సాగునీరు అందిస్తానని చెబుతున్నా అందులో స్పష్టత లేదని అన్నారు. ఎక్కడినుంచి … వివరాలు
ఉద్యమ మొక్కు తీర్చుకున్న సీఎం కేసీఆర్
– జహంగీర్ పీర్ దర్గాను సందర్శించిన ముఖ్యమంత్రి – ఛాదర్, 52 పొట్టేళ్లతో మొక్కు చెల్లింపు రంగారెడ్డి,నవంబర్ 10,(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ దర్గాను శుక్రవారం సీఎం కేసీఆర్ సందర్శించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఆవిర్భవిస్తే.. 52 పొట్టేళ్లు సమర్పిస్తానని కేసీఆర్ మొక్కుకున్నారు. ఈ మేరకు సీఎం మొక్కు చెల్లించుకొని న్యాజ్ … వివరాలు
గడువులోగా మిషన్ భగీరథ పనులు పూర్తి
– రంగారెడ్డి జిల్లాలో రూ. 1960 కోట్లతో మిషన్ భగీరథ పనులు – మంత్రి మహేందర్ రెడ్డి రంగారెడ్డి ,అక్టోబర్24(జనంసాక్షి) : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లాద్వారా నీరు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతుందని, రాష్ట్రంలో 2018 చివరి నాటికల్లా మిషన్భగీరథ పనులను పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లానీరు అందిస్తామని రాష్ట్ర రవాణాశాఖ … వివరాలు
తెలంగాణ అభివృద్ధి కోసమే సోనియా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు: కాంగ్రెస్
మెదక్,అక్టోబర్23(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావనతోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్టాన్న్రి కానుకగా ఇచ్చారని,అయితే మాయ మాటలతోటే కడుపు నింపాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మాజీ ఎమ్మెల్యే,పిసిసి అధకిరా ప్రతినిధి ఎ.శశిధర్ రెడ్డి అన్నారు. రైతుల పరిస్థితులను పట్టించుకోని ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదలయ్యే వరకు ఉద్యమాన్ని … వివరాలు
మేకల మందపై చిరుత దాడి.. 20 మృతి
రంగారెడ్డి : యాదాద్రి భువనగిరి శివారు ప్రాంతం సంస్థాన్ నారాయఫురం మండలం రాచకొండ గ్రామపంచాయతీ కడీలబాయి తండా సమీపంలో మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. చిరుత దాడిలో 20 మేకలు మృతి చెందాయి. మేకల యజమాని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. చిరుత సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని … వివరాలు
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న సర్కారు
– 39 జివో వేంటనే రద్దు చేయాలి – జారీల భూములను స్వాధినం కోసమే భూ ప్రక్షాళన – తెలంగాణ రాష్ట్ర జేఎసీ చైర్మన్ కోదండరాం – మొయినాబాద్లో టీజాక్ సత్యగ్రహ దీక్షలో పాల్గోన్న కోదండారం – జివోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత.. మొయినాబాద్,అక్టోబర్ 3,(జనంసాక్షి):వ్యవసాయం పై … వివరాలు