అనాధను ఆదుకున్న సాయి శాంతి సహాయ సేవా సమితి అధ్యక్షురాలు డాక్టర్ ఎర్రం పూర్ణ శాంతి గుప్తా

శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి అధ్యక్షురాలు డాక్టర్ ఎర్రం పూర్ణ శాంతి గుప్తా వెంటనే స్పందించి గాంధీ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ ఉన్న చంద్రమౌళి అనే అనాధను పలకరించి వారికి భరోసాగా అండగా నిలుస్తామని మాట ఇచ్చి అలాగే మందులకి కొద్దిపాటి ధన సహాయం చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు…
అతను కోల్పోగానే సాయి యాదాద్రి ఆశ్రమానికి తరలించాలని గాంధీ హాస్పిటల్ యాజమాన్యానికి తెలియజేశారు.సహకారంగా సాయి యాదాద్రి సేవా సంస్థ అశోక్  వారి  సభ్యులందరూ అండగా నిలిచారు… సాయి యాధద్రి సేవా వృద్ధ ఆశ్రమం, పెద్ద కొండూరు చౌటుప్పల్ వారు అండగా నిలిచారని తెలిపారు