ఆంజనేయ, అయ్యప్ప స్వామి పడిపూజ లో పాల్గొన్న ఏడు దొడ్ల రవీందర్ రెడ్డి

నాంపల్లి మండలంలోని లక్ష్మణా పురం ,మర్రిగూడ లో ఆంజనేయస్వామి, అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో నాంపల్లి రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడుదోడ్ల రవిందర్ రెడ్డి, ఏడుదోడ్ల ప్రభాకర్ రెడ్డి హాజరై పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పూజ నిర్వాహకులు గడ్డి యాదయ్య,బండి కిషోర్, స్వాములు తదితరులు పాల్గొన్నారు.