కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత

రాజాపేట మండల లో కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులు శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. రాజాపేట లో 4, పుట్టే గూడెం తండా 4, కొండేటి చెరువు 1, పాముకుంట 1, సింగారం 7, కుర్రారం2, బొందుగుల 10 ప్రతి ఇంటికి తిరిగి లబ్ధిదారులకు29 చెక్కులను అందజేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఎన్ రాజిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ చింతలపూడి భాస్కర్ రెడ్డి సర్పంచుల ఫోరం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి , వైస్ చైర్మన్ కాకర్ల ఉపేందర్ ,మండల ప్రధాన కార్యదర్శి రేగు సిద్ధులు, ఆలేర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుర్రం నర్సింహులు ఆడెపు శ్రీశైలం S తిరుమలేష్ చింతల దేవదాస్ బెడిదే వీరేశం సంఘీ ఉపేందర్ అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు