కాళికాదేవి గుడికి భూమి పూజ

జనం సాక్షి “చిన్న శంకరం పేట “జూన్ 23′ మండలంలోని మాడుర్ గ్రామంలో విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కమ్మరి కృష్ణ చారి ఆధ్వర్యంలో కాళికాదేవి అమ్మవారి గుడికి  భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు  బ్రహ్మచారి, లక్ష్మణ్ చారి  సిద్దిరాములు చారి శ్రావణ్ కుమార్ చారి చంద్రమౌళి చారి  మరియు మాడురు సంగాయి పల్లి గజగట్లపల్లి శాలిపేట్  గ్రామాలకు చెందిన విశ్వకర్మ బ్రాహ్మణ వృత్తికి చెందినవారు పాల్గొన్నారు