కొకస్ మన్నూర్ లో ప్రాథమిక సెకండరీ పాఠశాలలను సందర్శించిన సెక్టోరల్ అధికారి

ఇచ్చోడ ఆగస్ట్21(జనంసాక్షి) ఇచ్చోడ మండలంలోని కొకస్ మన్నూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల మరియు సెకండరీ పాఠశాలను సందర్శించిన సెక్టోరల్ అధికారి కంటే నర్సయ్య పాఠశాలల యందు ప్రధాన తరగతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు అనంతరం విద్యార్థుల ఇంటికి వెళ్లి ప్రధాన తరగతులు 5వ  నుండి 10వ తరగతి విద్యార్థులను ఆన్లైన్ క్లాసుల గురించి అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల యొక్క వర్క్ షీట్స్  నోట్ బుక్ లను పరిశీలించి విద్యార్థులకు తగిన సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో పీఎస్ ఎచ్ ఎం మల్లేష్ ఉపాధ్యాయులు మాధవ్ ఆడెల్లు బుచ్చిబాబు సీఆర్టి శ్యామ్ సుందర్ లు ఉన్నారు