గౌడ సంఘం కార్తీక వనసమారాధన

రఘునాధపాలెం నవంబర్ 17 జనం సాక్షి గౌడ సంఘం అధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో గొల్లగూడెం రోడ్ లో గల బృందావనం కాలనీ పక్క గల పోదిల వారి మామిడి తోటలో నిర్వహించే కార్తీక వన సమారాధనకు హాజరు కావాలని కోరుతూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్ లోని తన అధికారిక నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక ను అందజేసిన గౌడ సంఘం నాయకులు..*