జబీనా కులధృవీకరణ పత్రం తిరస్కరణ

గుంటూరు,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : టీడీపీ ఎంపీటీసీ జబీనా కుల ధృవీకరణ పత్రం తిరస్కరణకు గురైంది.
సోమవారం కుల ధృవీకరణ పత్రం కోసం జబీనా దరఖాస్తు చేసుకున్నారు. కాగా తహశీల్దార్‌ మల్లేశ్వరి దాన్ని తిరస్కరించారు. దీంతో రేపు ఉదయం ఎంపీపీ ఎన్నికలలో పోటీకి జబీనాకు ఆటంకం ఏర్పడిరది. తహశీల్దార్‌ తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు.