దత్తాత్రేయ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు-

కాటారం జూన్ 25(జనంసాక్షి) మండ లంలో ని ధన్వాడ గ్రామంలో ఇటీవల ద త్తాత్రేయ ఆలయం నిర్మాణం మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు.తో పాటు తన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయ గా శనివారం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తో పాటు తమ సోదరుడు దుద్దిల్ల శ్రీను బా బు దంపతులు దత్తాత్రేయ మహా యా గం లో పాల్గొన్నారు.హోమం కార్యక్రమం  ఆలయ అర్చకులు ఘనంగా పూర్తి చేశా రు.ఈ కార్యక్రమానికి మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాంపల్లి రాజేందర్.  మహాముత్తారంమాజీ జడ్పీటీసీ మడి పల్లి సమ్మయ్య.కాటారం మండల ఉపా ధ్య క్షులు చీమల వెంకట స్వామి.జా దరావు పేట మాజీ సర్పంచ్ మజీద్.ద న్వడ మాజీ సర్పంచి రమణ.తో పాటు పలువురు నాయకులు గ్రామస్తులు అధి క సంఖ్య లో పాల్గొన్నారు.