దారూర్ మండలంలో తన వర్గాన్ని గట్టిగా చేసుకుంటున్న మాజీ పిఎసిఎస్ చైర్మన్ తెరాస నాయకుడు హనుమంత్ రెడ్డి

దారూర్ మండలంలో తన వర్గాన్ని గట్టిగా చేసుకుంటున్న మాజీ పిఎసిఎస్ చైర్మన్ తెరాస నాయకుడు హనుమంత్ రెడ్డి. ఈరోజు పుట్టిన రోజు సందర్భంగా చాలామంది నాయకులు అభిమానాలు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు ఇది ఏమైనా మార్పులు జరగడంలో సందేహం లేదు.