పోడు భూములపై గ్రామసభ

బోథ్ మండలంలోని రెండ్లపల్లి గ్రామం లో  సోమవారం ఫోడు భూమల  గురుంచి గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో ఫారెస్ట్  బిట్  ఆఫీసర్  ధనరాజ్ మరియు సర్పంచ్  విజయ్ పంచాయతీ సెక్రటరీ ఎంపీటీసీ గ్రామ ప్రజలు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోడు భూముల వివరాల పై చర్చించి వివరాల ను సేకరించారు.