బాధితులకు అండగా బుయ్యని మనోహర్ రెడ్డి

దోమ జనవరి 19(జనం సాక్షి) 
దోమ మండల పరిధిలోని  పోతిరెడ్డిపల్లి గ్రామంలో హరిజన్  లింగమ్మ మరణించడంతో వారి కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ   ఉమ్మడి రంగారెడ్డి జిల్లా
డిసిసిబి చైర్మన్  బుయ్యని మనోహర్ రెడ్డి వారి  అంత్యక్రియలకు వారి కుమారుడు రామచంద్రయ్య కు రూపాయలు ఐదువేలు5000 అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో నాయకులు రాఘవేందర్ రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.