బ్యాంకు లీకేజీ రుణాల పై అధికారుల సమీక్ష;;

పంది మండలం ఐకేపీ ఐపిసి లో మహిళా పొదుపు సంఘాల పటిష్టత, బ్యాంకు లీకేజీ రుణాల సమృద్ధి కోసం మండల ఏ పి ఎం సమంత, డి ఎం జి పోచయ్య తదితరులు అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్యాకెట్ బ్యాంక్ రుణాలు, పొదుపు సంఘాల లావాదేవీలు, లైవ్ మీటింగ్, శ్రీ, నిధులు, పట్ల సంబంధిత గ్రామైక్య సంఘాలతో చర్చించారు. ప్లీజ్ సందర్భంగా ఏ పీ ఎం మాట్లాడుతూ బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి, తిరిగి కొత్త రుణాలు పొందాలన్నారు.