మంచినీళ్ల కోసం ఖాళీ బిందెలతో నిరసన

 

 

 

 

 

సిరిసిల్ల పట్టణం చంద్రంపేట 12 వార్డులో జ్యోతి నగర్ లోని ఒక కాలనీలో గత నెల రోజులుగా నల్ల నీళ్లు రావడంలేదని కాలనీవాసులు రోడ్డెక్కారు మిషన్ భగీరథ పైప్ లైన్ వేయకుండానే పాత పైపులైనుకు నీటిని నిలుపుదల చేశారని నూతనంగా మురికి కాల నిర్మాణం చేపట్టినప్పుడు మంచినీటి దయంసం అయిందని ఇంతవరకు దానికి రిపేరు చేయించడం లేదని నెల రోజులుగా కౌన్సిలర్ కు చెప్పిన పట్టించుకోపొగ కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని కాలనీవాసులు రోడ్డుపై ఎక్కి నిరసన వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులైన తమ సమస్యను పట్టించుకోని నల్ల నీళ్లు ఇప్పించాలని వేడుకుంటున్నారు