మల్లన్న కళ్యాణానికి హాజరైన రాజకీయ ప్రముఖులు

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి చేర్యాల మండలం నుండి టిఆర్ఎస్, సిపిఐ కాంగ్రెస్, పలు రాజాకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు.