మాజీ మంత్రి జువ్వాడిరత్నాకర్‌రావు ఇకలేరు

జగిత్యా,మే 10(జనంసాక్షి):కాంగ్రెస్‌ నేత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు మృతి చెందారు. గత కొంతకాంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. జగిత్యా జిల్లా తిమ్మాపూర్‌లో జువ్వాడి రత్నాకర్‌రావు అంత్యక్రియు నిర్వహించనున్నటు కుటుంబ సభ్యు తెలిపారు.తిమ్మాపూర్‌ సర్పంచిగా  రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన త్నాకర్‌రావు జగిత్యా సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గొపొందారు. మూడు పర్యాయాు బుగ్గారం ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. రత్నాకర్‌రావు మృతిపట్ల పువురు ప్రముఖు సంతాపం తెలిపారు. తెంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రు ఈట రాజేందర్‌, కొప్పు ఈశ్వర్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జీవన్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తదితయి సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.