మృతురాలి కుటుంబాన్ని పరమర్శించిన – మాజీ

మృతురాలి కుటుంబాన్ని పరమర్శించిన – మాజీ డిసిసిబి చైర్మెన్ మృతురాలి కుటుంబాన్ని పరమర్శించిన – మాజీ డిసిసిబి చైర్మెన్
హన్మకొండ బ్యూరో చీఫ్ 2డిసెంబర్ జనంసాక్షి
కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన తౌట్ రెడ్డి రాజిరెడ్డి సతీమణి సంధ్యారాణి  యాక్సిడెంట్ లో మరణించగా ఆమె భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ డిసిసిబి చైర్మన్ జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవ రెడ్డి,ఈ కార్యక్రమంలో తౌట్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ లింగం నరేందర్ రెడ్డి జలంధర్ రెడ్డి బండి శివరాజ్ గౌడ్