రాష్ట్ర దశాబ్ది వేడుకలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్

 

 

 

 

 

రాజంపేట్ జనంసాక్షి మే29రాజంపేట్ మండల కేంద్రంలోని జూన్ 2 నుండి 22 వరకు రాష్ట్ర దశాబ్ది వేడుకలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ తెలిపారు. సోమవారం జిల్లా కార్యాలయం నుండి మండల స్థాయి అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు జూన్ రెండున ఉదయం 9 గంటల్లోపు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పథకావిష్కరణ ఆవిష్కరణ చేయాలని తెలిపారు రైతు వేదికలకు విద్యుత్ దీపాల అలంకరించాలి పేర్కొన్నారు ఎస్సై రంగంలో సాధించిన విజయాలను రైతులకు వివరించాలని సూచించారు అధిక సాధించిన ఉత్తమ రైతులను సన్మానం చేయాలని పేర్కొన్నారు గ్రామంలోని ప్రధాన చెరువులు ఎంపిక చేయాలఅన్నారు కట్ట మైసమ్మకు పూజలు నిర్వహించాలని తెలిపారు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలి అని చెప్పారు మహిళలు బతుకమ్మలతో చెరువు వద్దకు వచ్చి విధంగా ఐకెపి అధికారులు చూడాలన్నారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శాంత ఎస్సై రాజు ఎంపీడీవో బాలకిషన్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు