సంగారెడ్డి ముదిరాజ్ మహాసభలు;

సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు పులి మామిడి రాజు ఆధ్వర్యంలో సంగారెడ్డి ఆందోల్ నియోజకవర్గం కౌన్సిలర్లను నియమించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాసంపల్లి నారాయణ, నాగభూషణం వెంకటేశం, చేపల అనుమంతు, balja గూడెం పీటల రమేష్ ,అనిల్, శ్రీనివాస్, తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.