సదాశివపేట గుంతల్లో కొరుక్కుపోయిన డీసీఎం వాహనం.

సదాశివపేట్ పట్టణంలో భగీరథ పనులు చేపడుతుండడంతో పట్టణంలో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. కావున శుక్రవారం సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో మిషన్ భగీరథ పనుల కోసం తీసిన గుంతల్లో డీసీఎం వాహనం దిగబడిపోయింది. వెంటనే అధికారులు స్పందించి గుంతలను త్వరలో పూర్తి రోడ్లన్నీ బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.