సెల్ టవర్ల నిర్మాణ స్థలలను పరిశీలించిన ఎమ్మార్వో

గంగారం సెప్టెంబర్ 22 (జనం సాక్షి)
గంగారం మండలంలో నూతనంగా నిర్మించబడే సెల్ టవర్ల స్థలాలను పరిశీలించిన ఎమ్మార్వో సూర్యనారాయణ గంగారం మండలంలోని దుబ్బగూడం, కామారం, పోనుగాండ్ల, రమారం గ్రామాలలో సెల్ఫోన్ టవర్ల నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో సంబంధిత ఆఫీసర్లతో సర్వే చేయించి స్థలాలను స్థానిక సర్పంచుల సాయంతో సేకరించడం జరిగినది