దోమ జనం సాక్షి.వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో జిల్లా పశుసంవర్థక శాఖ ఆదేశానుసారం వర్షాకాలం వస్తున్న కారణంగా జంతువులు రోగాన బారిన పడకుండా ముందస్తుగా మేకాలకు ,గొర్రెలకు ,ఉచిత నాట్టల మందు నివారణ పంపిణీ కార్యక్రమం డాక్టర్ ఆనంద్ ఆదేశానుసారం గ్రామం లో గోపాల మిత్ర ఎర్ర సారంగి ఆధ్వర్యంలో సర్పంచ్ కేశవులు చేతులమీదుగా ప్రారంభించారు , వారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు…ఈ కార్యక్రమంలో దోమ పాశు వైద్యశాల కార్యాలయం సాబర్డినేటర్లు వెంకటయ్య,అశోక్ ,సెక్రటరీ హలీం,వార్డుమెంబర్ వెంకటయ్య,రైతులు చెన్నయ్య ,సారంగి,రాములు, వెంకటయ్య,తదితరులు ఉన్నారు..
తాజావార్తలు
- నామినేషన్ దాఖలుకు భారీ ర్యాలీతో బయలుదేరిన నీలం మధు
- బ్యాంకులో కొదువ పెట్టిన బంగారం మాయం!
- ఖమ్మం జిల్లా టీఎన్జీవో సంఘం
- ఆర్మూర్ లో పేకాట స్తావరంపై దాడి
- మాయ మాటలు చెప్పి.. గర్భవతిని చేసి..
- రెండో రోజు ఉత్సాహంతో మొదలైన క్రికెట్ టోర్నమెంట్ఎస్సై బాల వెంకట రమణ
- ఉగాది పండగ సందర్బంగా చిన్న తాండ్రపాడు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన
- వనదేవతల సన్నిధిలో మంత్రి సీతక్క
- బి ఆర్ ఎస్ కు బిగ్ షాక్ కారు దిగి కాంగ్రెస్ లో చేరిన ముదొల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
- తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- మరిన్ని వార్తలు