ఆదిలాబాద్

భారాస స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉంది

` ఆదిలాబాద్‌ భాజపా జనగర్జన సభలో అమిత్‌ షా ఆదిలాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో భాజపా రాజ్యం తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లో మంగళవారం …

రైతుల ఉక్కు కవచం కేసీఆర్‌

` దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడాలి : కేటీఆర్‌ ` కాంగ్రెసోళ్లు కరెంట్‌పై మాట్లాడగలరా..? ` బిజెపికి మతపిచ్చి ` మాకు ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదు …

నిరుపేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్

బీఆర్‌ఎస్‌ పాలనలోనే అన్నివర్గాలకు న్యాయం పేదవాడి సంక్షేమం చూసి ఓర్వలేక ప్రతిపక్షాల దుష్ప్రచారం:మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మక్షంలో భారీగా చేరిక‌లు అభివృద్ధి, సంక్షేమ …

పాల‌కుడు మంచివాడైతే …. ప్ర‌కృతి స‌హక‌రిస్తుంది: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

భూ నిర్వాసితుల‌కు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి 99 మంది నిర్వాసితులకు రూ. 6.85 కోట్ల విలువైన పరిహారం చెక్కులు పంపిణీ నిర్మ‌ల్, సెప్టెంబ‌ర్ …

అనుమానంతో భార్యను చంపి.. రోడ్డుప్రమాదం.. అక్కడికక్కడే మృతిచెందిన భర్త

ఆదిలాబాద్‌ జనం సాక్షి: ఆదిలాబాద్  జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో విషాదం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బంగారిగూడకు …

వ్యవసాయానికి ఉపాధిని జోడిరచాలి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌26  (జనం సాక్షి )  : వ్యవసాయానికి ఉపాధిహావిూని అనుసంధానం చేయాలని రైతు సంఘాల నేతలు అన్నారు. రైతుల పండిరచి పంటకు ముందే మద్దతు ధర ప్రకటించాలన్నారు. …

నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్రద్దు వ్యవహారం

బిజెపి నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి దీక్షభగ్నం పోలీసుల తీరుపై మండిపడ్డ బిజెపి నేతలు నిర్మల్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) :  నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్‌ రద్దు కోరుతూ …

పరామర్శ

బెజ్జూర్ జనంసాక్షి ఎండి అక్బర్  తల్లి గారు మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ రోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి …

గోడిసేరా గ్రామంలో కొట్టుకుపోయిన రోడ్లను పరిశీలిoచిన ఎం.ఎల్.ఏ.

భైంసా జనం సాక్షి జూలై27నిర్మల్ జిల్లా,,కుబీర్ మండలంలోని గొడిసెర గ్రామాన్ని,ముంపు ప్రాంతాన్ని నిర్మల్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు,తాలూకా ఎం.ఎల్. ఏ జీ.విఠల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా …

పల్సికర్ రంగారావు ప్రాజెక్టులో భారీగా చేరిన వరద నీరు… – గుండెగాo మీదుగా మహాగం,పార్డీ గ్రామాలకు నిలిచిన రాకపోకలు…

బైంసా.జూలై21 జనం సాక్షి నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా వ్యాప్తంగా గత మూడు రోజుల నుండి విస్తారంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. తాజాగా పల్సికర్ రంగారావు ప్రాజెక్టు …