రంగారెడ్డి

జిల్లా కోర్టుకు ఫలం తో పాటు భవన సదుపాయానికి కృషి చేస్తా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, రూరల్ జనవరి 6:( జనం సాక్షి) జిల్లా కోర్టుకు స్థలం, తోపాటు భవన సముదాయానికి కృషి చేస్తానని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. …

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు

రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. దీంట్లో భాగంగా..ఖమ్మం జిల్లా నారాయణపురంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓటు …

ఎన్నికల వేళ.. భాజపాకు కోలుకోలేని దెబ్బ

` రాజగోపాల్‌రెడ్డి యూ టర్న్‌ ` బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిక ` రాజకీయ విభేదాలు  సర్వసాధారణమే ` రేవంత్‌తో వ్యక్తిగత విభేదాలు లేవు ` …

తిరుగులేని నేత కేసీఆర్‌

` బీజేపీ,కాంగ్రెస్‌ మోసలు హామీలు నమ్మొద్దు ` మంత్రి హరీశ్‌రావు రంగారెడ్డి (జనంసాక్షి):విపక్షాల మాటలకు విలువ లేదని, కేసీఆర్‌ మాటకు దిరుగులేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి …

సాకారమైన దశాబ్దాల కల..

పడావు భూములకు కృష్ణమ్మ పరుగులు ` పాలమూరు ఎత్తిపోతల జల ` ప్రపంచంలోనే అతిభారీ మోటార్లు షురూ.. ` ఆగం కావొద్దు.. అభివృద్ధి ఆపోద్దు ` బీడువారిన …

తెలంగాణ కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలి

` చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ ప్రజాగర్జన సభలొ ఖర్గే ` దళిత గిరిజనులకు పెద్దపీట.. ` ఎస్సీలకు 18శాతం,ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు ` రాష్ట్రంలో కొత్తగా 5 …

అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం : ఎంపీ సంతోష్‌

చేస్తున్న ప‌ని మంచిదైతే దేవుని ఆశీస్సులు కూడా ఉంటాయ‌ని ఎంపీ సంతోష్‌ అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR)  అత్యంత ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన‌ హ‌రిత‌హారం స‌త్ఫలితాల‌ను ఇస్తున్నద‌ని …

కోటి వృక్షార్చనలో భాగంగా అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

రంగారెడ్డి : అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వెల్లడించారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు, …

నార్సింగి ప‌రిధిలో నేడు ట్రాఫిక్ ఆంక్ష‌లు

రంగారెడ్డి జిల్లా (జనం సాక్షి) : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం మంచిరేవులలో కోటి వృక్షార్చన కార్యక్రమానికి సీఎం …

పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

రంగారెడ్డి జిల్లా జనంసాక్షి : రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, భూమిపూజ చేసిన మంత్రి హరీశ్ రావు. అనంతరం ఏర్పాటు చేసిన …