రంగారెడ్డి

వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే విద్యుత్ సంస్కరణలు

          మోత్కూరు డిసెంబర్ 12 జనంసాక్షి : వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, విద్ద్యుత్తు సంస్కరణలు అమలు …

అంత్యక్రియల కై మనోహర్ రెడ్డి ఆర్థిక  సహాయం.

దోమ డిసెంబర్ 12(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన బాపూరం వెంకటయ్య  తల్లి బాపూరం లక్ష్మమ్మ మరణించిన విషయం తెలుసుకున్న DCCB ఛైర్మెన్ …

వికలాంగుల బందు ఏర్పాటు చేసి ప్రతి వికలాంగునికి ఆర్థిక సాయం చేయాలి

వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్ వికారాబాద్ రూరల్ డిసెంబర్ 3 జనం సాక్షి రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే వికలాంగుల బందు ఏర్పాటు చేసి …

దోమలో దారుణం.

భూతగాదాలతో వ్యక్తి దారుణ హత్య తమ్ముడు పై రోకలి బండతో  అన్న భార్య,అన్న కొడుకు దాడి మృతి చెందిన తమ్ముడు దోమ డిసెంబర్ 3(జనం సాక్షి) భూతగాదాలతో …

10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చెర్మెన్ ముత్తు

హైదరాబాద్ మీర్పేట్ ట్ కు చెందిన మహమ్మద్ అలీ గత కొంతకాలంగా పేగు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతుండగా తన స్నేహితుల …

కౌన్సిల్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు 20 కోట్లతో అభివృద్ధి పనులు

ఆది బట్ల మున్సిపల్ చైర్ పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి) కౌన్సిల్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు 20 కోట్లు పలు అభివృద్ధి …

జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

టియుడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా కార్యవర్గ సమావేశం. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి తొలి సభ్యత్వం రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి):- టియుడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా  …

ఉద్యోగాలు సాధించేదాకా యువతకు అండగా ఎంకేఆర్ ఫౌండేషన్:ఫౌండేషన్ అధినేత, ఎమ్మెల్యే ఎంకేఆర్

ఉద్యోగాలు సాధించేవరకు యువతకు అండగా ఎంకేఆర్ ఫౌండేషన్ చేయూతనందిస్తుందని ఫౌండేషన్ అధినేత ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా …

మున్సిపల్ లో అభివృద్ది పనులు వేగవంతం చేయాలి : అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ

రిగిరూరల్, నవంబర్ 28 ( జనం సాక్షి ) : పరిగి మున్సిపల్ లో జరుగుతున్న అభివృద్ది పనులు నాణ్యతగా చేస్తూ వేగంగా చేపట్టాలని  వికారాబాద్ జిల్లా …

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కొరత.

టాయిలెట్లు లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు. చెప్పుకోలేని వ్యథ.. రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి) ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినా …