నిజామాబాద్

మంత్రి వేముల సమక్షంలో పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరిక

వేల్పూర్ జనంసాక్షి, సీఎం కేసిఆర్ గారి జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామానికి చెందిన యాదవ సంఘం సభ్యులు,బీజేపీ,కాంగ్రెస్ …

తెలంగాణ ప్రజలందరూ కేసిఆర్ సంక్షేమ పథకాల లబ్దిదారులే..

ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నరు అనేది ఎన్నడూ చూడలేదు..అట్లాంటి పక్షపాతమే లేదు ఏ రాజకీయ పార్టీలో ఉన్న మన తెలంగాణ బిడ్డలే కదా అంటడు కేసిఆర్ …

కేసిఆర్ వల్లే రాష్ట్రంలో జనరంజక పాలన

మంచి చేసిన కేసిఆర్ కు ప్రజలు మద్దతుగా నిలవాలి – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్: ముఖ్యమంత్రి కేసిఆర్ జనరంజకపాలన,సంక్షేమ పథకాలు, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న …

కేసిఆర్ చేసేదే చెప్తాడు – చెప్పింది చేస్తాడు

ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు…ఇప్పుడు చేస్తామంటే ఎట్లా నమ్ముతాం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ …

ఉమ్మడి నిజామాబాద్‌లో భారీ వర్షాలు

శ్రీరాం సాగర్‌కు పోటెత్తిన వరద నిజామాబాద్‌,సెప్టెంబర్‌4  జనం సాక్షి    :  ఎగువన కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సోమవారం ప్రాజెక్టులోకి …

ఉచితాలు వద్దంటూ కార్పోరేట్లకు మాఫీ

పెన్షన్లు ఇవ్వడం ఉచిత పథకం అవుతుందా బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి వేముల నిజామాబాద్‌,సెప్టెంబర్‌1 జనం సాక్షి   : పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం …

నిజామాబాద్ ఐటీ హబ్ కు హిటాచి గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్

నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీ ఏర్పాటుకు నిర్ణయం కల్వకుంట్ల కవితతో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమైన 29 రోజుల్లోనే నిజామాబాద్ లో కంపెనీ ఏర్పాటు నిజామాబాద్ …

అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస

రుద్రూరు (జనం సాక్షి) రుద్రూరు మండలం అక్బర్ నగర్ లో రూ. 2.50 కోట్లతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న …

జాబ్‌మేళాలు నిర్వహించడం సంతోషం

యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి: ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌  (జనం సాక్షి):   : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టాస్క్‌ (TASK) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్‌మేళాను ఎమ్మెల్సీ కవిత …

ప్రకృతి విధ్వంసం ఆపాల్సిందే

చెట్లను పెంచి పర్యావరణం కాపాడాలి కోటి వృక్షార్చనలో స్పీకర్‌ పోచారం బాన్సువాడ,ఆగస్ట్‌26  జనం సాక్షి : ప్రకృతి దేవుడు ఇచ్చిన వరం, ప్రకృతిని కాపాడితే అది మనలను …