ముఖ్యాంశాలు

తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

` ఎప్రిల్‌ 19న జరిగే ఎలక్షన్లకు నామినేషన్లు షురూ ` 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ` మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఏప్రిల్‌ …

వైద్యారోగ్యశాఖలో కొలువుల జాతర

` 5348 పోస్టుల భర్తీకి పచ్చజెండా ` ఈనెల 16నే ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి జీవో విడుదల హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలోని 5,348 …

పంటనష్టానికి పరిహారం

` నివేదికలు అందగానే రూ.10వేలు సాయమందిస్తాం ` రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం: తుమ్మల ` ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం తగదని హితవు హైదరాబాద్‌(జనంసాక్షి): …

తిరుపతి జూలో విషాదం

` సింహం దాడిలో వ్యక్తి మృతి తిరుపతి(జనంసాక్షి): తిరుపతి జూ పార్క్‌లో దారుణం జరిగింది. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడిపై సింహం దాడి చేసి హతమార్చింది. దాడి …

వ్యయం ఘనం.. ప్రయోజనం శూన్యం

` కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా అదనపు ప్రయోజనం లేదు ` కాగ్‌ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కాగ్‌ నివేదికను …

హరీశ్‌ ముఖ్యమంత్రి కావాలంటే ఔరంగజేబు అవతారమెత్తాలి

` మాజీ మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం రేవంత్‌రెడ్డి ` ఉద్యోగాల కల్పనపైనే రాష్ట్ర ప్రభుత్వ దృష్టి ` 70 రోజుల్లో 25 వేల నియామకాలు చేపట్టాం …

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం

` తక్షణం రద్దు చేయండి ` సుప్రీం కోర్టు సంచలన తీర్పు ` విరాళాలు ఇవ్వటం క్విడ్‌ ప్రోకోతో సమానం ` విరాళాల వివరాలను, దాతల పేర్లను …

ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీియూజేఎస్‌) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తానని ఈ …

పాకిస్తాన్‌లో ఎట్టకేలకు ముగిసిన సాధారణ ఎన్నికలు

పొరుగు దేశం పాకిస్థాన్‌ లో జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 265 స్థానాలకు గానూ 47 స్థానాల ఫలితాలను పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం  తాజాగా …

ఊపిరి పోసుకుంటున్న ప్రజాస్వామ్యం…

ప్రజాపాలనలో స్వేచ్ఛా వాయువులు కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల కబ్జారాజ్యం బద్ధలు మింగిన భూముల్ని కక్కిస్తున్న పోలీసులు శభాష్‌ సీపీ అభిషేక్‌ మహంతి.. సర్వత్రా ప్రశంసలు వందలాది మంది …