రాజాపేట, డిసెంబర్2 ( జనంసాక్షి): మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ కళాశాలలో ఓటు హక్కు నమోదు అవగాహన కార్యక్రమం ప్రిన్సిపల్ సోమసాని సురేందర్ అధ్యక్షతన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి మండల తహశీల్దార్ రవి కుమార్ అధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ యువతి యువకులు 18 సంవత్సరాల నిండిన వారు ఎవరైనా ఓటర్ నమోదు కార్యక్రమం చేసుకోవాలని తహశీల్దార్ విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు గుఱ్ఱం.పాండు,నగేష్, కర్ణా కర్,కృష్ణ,రాజు,పున్రాజ్,ప్రశాంత్,లావణ్య,అనిల్,శ్రీను, శ్రావణ్,అశోక్,కంప్యూటర్ ఆపరేటర్ శేఖర్,విఅర్ఎ చంద్రకళ,కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..