కల్వకుంట్ల కుటుంబానికి దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్ వేదికగా విమర్శించారు. యాదాద్రి అభివృద్ధి అనేది పెట్టుబడి.. పవిత్ర హుండీకి ప్రజల విరాళాలు రాబడి అని మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. ‘‘కల్వకుంట్ల కుటుంబానికి గుళ్లు వ్యాపార కేంద్రాలుగా మారాయి. యాదాద్రి అభివృద్ధి పెట్టుబడి అని… హుండీల్లో భక్తుల ముడుపులు రాబడి అని ట్విటర్ టిల్లు చెబుతున్నాడు. మన హిందూ దేవాలయాలను పెట్టుబడుల అవకాశాలని చూపించేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ ఖమ్మం సమావేశానికి ముందు ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్నారా?’’ అని బండి సంజయ్ తన ట్వీట్లో ప్రశ్నించారు.
కల్వకుంట్ల కుటుంబానికి దేవాలయాలు వ్యాపార కేంద్రాలు
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..