కేజీబీవీ నిర్మల్ అర్బన్ లో చదివిన రాథోడ్ శిల్ప అనే విద్యార్థినికి TRR సంగారెడ్డి మెడికల్ కాలేజీలో MBBS సీటు లభించింది . కుమారి శిల్పను కలెక్టర్ భవనంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుకి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చంతో అభినందించారు. విద్యార్థిని మెడికల్ సీటు సాధించడం పట్ల డిఇఓ రవీందర్ రెడ్డి , సెక్టోరల్ అధికారిని శ్రీదేవి ఆ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సుజాత , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ పలువురు అభినందించారు
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..