నిమ్స్‌లో దీక్ష విరమించిన టీడీపి నేతలు

హైదరాబాద్‌ : నిమ్స్‌లో తెదేపా నేతలు దీక్ష విరమించారు.పార్టీ ఆధినేత సతీమణి భువనేశ్వరి నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించజేశారు.

తాజావార్తలు