నారాయణపేట: జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్ వద్ద మంత్రి నిరంజన్ రెడ్డి వాహనం ప్రమాదానికి గురైంది. నారాయణపేటలో కేటీఆర్ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రి కారును వరికోత మిషన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదం నుంచి మంత్రి నిరంజన్ రెడ్డి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వేరే వాహనంలో కేటీఆర్ సభా ప్రాంగణానికి మంత్రి బయలుదేరి వెళ్లారు.
ప్రమాదానికి గురైన మంత్రి నిరంజన్ రెడ్డి వాహనం
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..