బాంబు పేలుళ్ల మృతులకు అసెంబ్లీ సంతాపం

హైదరాబాద్‌ : గత నెల దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతిచెందిన వారికి శాసనసభ సంతాపం ప్రకటించింది.