బీజేపీ నేత కిషన్‌రెడ్డితో కోదండరాం సమావేశం

హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో జేఏసీ ఛైర్మన్‌ కోదండరాంతో  భేటీ ఆయ్యారు. ఉద్యోగసంఘాల నేతలుకుడా ఈ భేటీలో పాల్గొన్నారు.