లోకాయుక్తగా సుభాషణ్‌ రెడ్డి ప్రమాణం

హైదరాబాద్‌: రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి ప్రమాణం చేశారు. రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి తదితరులు హాజరయ్యారు.