ఎమ్మెల్యే అత్యాచారంపై మహిళ మృతి

పెరంబదూరు: తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఓ మహిళపై హత్యాచారం చేశాడు. ఆ మహిళ  చికిత్స పొందుతూ ఆసుప్రతిలో మృతి చెందింది. ఈ కేసులో పోలీసులు డీఎంకే  మాజీ ఎమ్మెల్యే రాంకుమార్‌తో సహామరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.