బోథ్ ఎమ్మెల్యేకు ఘన సన్మానం.

నెరడిగొండ సెప్టెంబర్19(జనంసాక్షి):
గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు పెంచి కైతి లబనా సమాజానికి ఎస్టి లో చేర్పించాలని ప్రబుత్వం దృష్టికి తీసుకెళ్లిన బోథ్ శాసనసభ్యులు రాఠోడ్ బాపురావుకు సోమవారం రోజున మర్యాదపూర్వకంగా మథుర లభాన సమాజ రాష్ట్ర అధ్యక్షులు థాన్ సింగ్ నాయక్, బూత్ తాజా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ సింగ్ తెరాస మండల కోశాధికారి కేవల్ సింగ్ లు కలిశారు. ముఖ్యమంత్రి శనివారం జరిగిన సభలో ఎస్టీ రిజర్వేషన్ 10 శాతానికి పెంచాలని చెప్పడం వలన ఎమ్మెల్యేని శాలువతో సన్మానించడం జరిగింది.