హైదరాబాద్ మీర్పేట్ ట్ కు చెందిన మహమ్మద్ అలీ గత కొంతకాలంగా పేగు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతుండగా తన స్నేహితుల ద్వారా పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ సహాయం చేస్తున్నది తెలుసుకొని చైర్మన్ ముత్తు ని ఆశ్రయించగా వైద్య ఖర్చులకోసం10,000 పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు అడిగిన వెంటనే సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాడుగుల శిరీష, ట్రెజర్ కళ్యాణ్ ,ఫౌండేషన్ సభ్యులు శివలింగం, సైదులు ,కిషన్, కొండయ్య ,ప్రవీణ్, పాపయ్య, గణేష్, పాల్గొన్నారు
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..