3,4, తేదీలలో ఓటు నమోదు కార్యక్రమం. 3,4, తేదీలలో ఓటు నమోదు కార్యక్రమం.
– 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు నమోదు తప్పనిసరి: జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.
బూర్గంపహాడ్ డిసెంబర్ 02 (జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని వివిధ పోలింగ్ బూత్ లలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలని, డిసెంబర్ 3,4 తేదీలలో నమోదు కార్యక్రమం ఉంటుందని జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ నమోదు నిర్వహించే తేదీలలో బూత్ లెవల్ అధికారులు పోలింగ్ తేదీలలో అందుబాటులో ఉంటారని, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు
3,4, తేదీలలో ఓటు నమోదు కార్యక్రమం. 3,4, తేదీలలో ఓటు నమోదు కార్యక్రమం.
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..