Main

“రేగళ్ల “కు విద్యా సేవా పురస్కార్ అవార్డు

బోనకల్ ,నవంబర్ 21 (జనం సాక్షి): బోనకల్: తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం లోని టిఎన్జీవో ఫంక్షన్ హాల్ లో ఆదివారం …

ముదిరాజ్ వనసమారాధన విజయవంతం చేయాలి

రఘునాధపాలెం నవంబర్ 19 జనం సాక్షి రఘునాధపాలెం గ్రామంలో ముదిరాజుల ఐక్యవేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో రఘునాధపాలెం మండలం ముదిరాజ్ కుల బాంధవులు మరియు …

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

అశ్వరావుపేట నవంబర్ 19 ( జనం సాక్షి) అశ్వారావుపేట నియోజకవర్గంలో ములకలపల్లి మండలం ఆనందపురం లో గుర్రం కృష్ణమూర్తి అధ్యక్షతన ఇందిరాగాంధీ105వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. …

టేకులపల్లిలో న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన డి.ఎస్.పి

    టేకులపల్లి, నవంబర్ 18( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలో న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రిని కొత్తగూడెం డిసిసి ఆర్.బి డిఎస్పి …

డైలీ వెజ్ వర్కర్స్ ను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి — తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హతీరామ్ నాయక్ డిమాండ్.

  టేకులపల్లి, నవంబర్ 18 (జనం సాక్షి): గిరిజన ఆశ్రమ పాఠశాల, హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్స్ ను రెగ్యులర్ ఉద్యోగులకు గుర్తించాలని తెలంగాణ గిరిజన …

కే ఓ సి ఉపరితల గనిని సందర్శించిన జిఎం నరసింహారావు

టేకులపల్లి,నవంబర్ 17( జనం సాక్షి): కోయగూడెం ఓసి ఉపరితల గనిని ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ నరసింహారావు గురువారం సందర్శించారు. కోయగూడెం ఓసి ప్రాజెక్టు అధికారి ఎన్.వి.ఆర్ …

గౌడ సంఘం కార్తీక వనసమారాధన

రఘునాధపాలెం నవంబర్ 17 జనం సాక్షి గౌడ సంఘం అధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో గొల్లగూడెం రోడ్ లో గల బృందావనం కాలనీ పక్క గల పోదిల వారి …

ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి. – బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్.

1) మొక్కలు నాటుతున్న ఏసీపీ. 2) వాహనాల పార్కింగ్ ప్రారంభిస్తున్న ఏసీపీ. బెల్లంపల్లి, నవంబర్ 16, (జనంసాక్షి ) ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని …

ప్రతి ఇంటికి మరుగుదొడ్డి,ఇంకుడు గుంత ఉండాలి — జడ్పీ సీఈవో విద్యాలత

టేకులపల్లి,నవంబర్ 16 (జనం సాక్షి): ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలని జిల్లా పరిషత్ ముఖ్యకారి నిర్వహణ అధికారి విద్యాలత అన్నారు. బుధవారం ఆకస్మికంగా …

ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి

జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ త్రిపురం సుధాకర్ రెడ్డి గరిడేపల్లి, నవంబర్ 16 (జనం సాక్షి): నవంబర్ 19 తారీఖున నడిగూడెం మండల కేంద్రంలో జరిగే ఏఐటీయూసీ జిల్లా …