భారత్‌ బంద్‌ విజయవంతం

భారత్‌ బంద్‌ విజయవంతం

పెరిగిన పెట్రోల్‌ ధరలకు నిరసనగా వామపక్షాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గురువారం హైదరాబాద్‌లో నారాయణగూడ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ వరకు వామపక్షాల
నేతలు నారాయణ, రాఘవులు నేతృత్వంలో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *