సీమాంధ్ర

కూర్చుని మాట్లాడుకుందాం

` వివాదాలు వద్దు ` చంద్రబాబు వినతి అమరావతి(జనంసాక్షి): సముద్రంలో కలిసే వృధా నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంత వరకు సమంజసమని ఏపీ సీఎం చంద్రబాబు …

రాజోలి ఎస్ఐపై వేటు

ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో రైతులపై అత్యుత్సాహం బాధ్యతల నుంచి తప్పిస్తూ పోలీస్ అధికారుల చర్యలు రాజోలి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ …

జైలర్‌ నాగరాజుపై దుష్ప్రచారం ఆపండి

స్వగ్రామంపై అభిమానం చూపడం నేరమా..? అహోరాత్రులు శ్రమించి ఉద్యోగం సాధించిన బడుగుజీవిపై అక్కసు విషపూరిత ఫ్యాక్టరీని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నది నిజం కాదా? పెద్దధన్వాడ ఘటనను ప్రేరేపించారనే నెపంతో …

విశాఖ శారదా పీఠం మఠానికి తితిదే అధికారులు నోటీసులు జారీ

 తిరుమలలో విశాఖ శారదా పీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించాలని తితిదే అధికారులు మఠానికి నోటీసు జారీ చేశారు. స్థానిక గోగర్భం డ్యామ్‌ సమీపంలో ఉన్న …

ర్యాలీని రాజకీయం చేయొదు:ముస్లింలు

వక్ఫ్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలో  పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినికి చేదు అనుభవం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ …

అనకాపల్లిలో విషాదం

` బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ` 8మంది మృతి.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు ` సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి ` మృతుల కుటుంబాలకు …

సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి భూమిపూజ..

రాజధాని అమరావతిలోని వెలగపూడిలో సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా భూమిపూజలో సీఎం చంద్రబాబు, ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, మంత్రి నారా …

వెంకటాద్రి రైల్లో దుండగుల బీభత్సం… నగలు చోరీ

 కాచిగూడ : వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దొంగతనం జరిగింది. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన ప్రహ్లాద్ గౌడ్ …

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. అదుపులోకి వచ్చిన మంటలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సచివాలయంలో రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు సమాచరం. వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ …

ఏపీలో ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్…

ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంఘించే వారిని సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించి ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు ఏపీలో నేటి నుంచి కొత్త మోటార్ వెహికల్ …

తాజావార్తలు