Author Archives: janamsakshi

రాష్ట్ర సచివాలయం కొత్త ప్రధాన ద్వారం సిద్ధమైంది

హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయం కొత్త ప్రధాన ద్వారం సిద్ధమైంది. ఈ ద్వారం నుంచే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోకలు సాగిస్తారని కార్యాలయ ఉద్యోగులు తెలిపారు. గతంలోనూ …

భాష కోసం ప్రాణాలు కూడా వదిలేశాం..కమల్‌హాసన్‌

చెన్నై:తమిళులు భాష కోసం ప్రాణాలు వదిలారని, ఈ విషయంలో తమతో ఆటలొద్దని ప్రముఖ నటుడు మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎమ్‌) అధినేత కమల్‌హాసన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. …

బీఆర్‌ఎస్‌ నీళ్లు పారిస్తే.. కాంగ్రెస్‌ నీళ్లు నములుతున్నది

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రవ్యాప్తంగా 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ముందు చూపు …

బీసీ నేతలతో సీఎం రేవంత్ కీలక భేటీ

హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నేటి ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది. టీపీసీసీ …

కొవిడ్‌ మాదిరి

చైనాలో కొత్త వైరస్‌ గుర్తింపు బీజింగ్‌(జనంసాక్షి): చైనాలో కొవిడ్‌ మాదిరిగా ఉన్న కొత్త వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. …

నా దెబ్బకు బ్రిక్స్‌ కూటమి బెంబేలెత్తింది

` సుంకాలు విధిస్తామనగానే చెల్లాచెదురయ్యారు ` ట్రంప్‌ వ్యంగ్యాస్త్రాలు న్యూయార్క్‌(జనంసాక్షి):బ్రిక్స్‌ కూటమి పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా అదే తరహాలో …

దేశాన్నే దోచుకుంటుంటే వ్యక్తిగతమెలా అవుతుంది?

` అమెరికాలో అదాని గురించి మోదీ వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ విమర్శలు న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికాలో విలేకరుల సమావేశంలో అదానీ గురించి అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానాన్ని …

సంక్షేమమే ప్రథమం

` అదే ప్రజా ప్రభుత్వం లక్ష్యం ` రూ.3వేల కోట్ల బడ్జెట్‌తో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు 2 నెలల్లో అమలు చేయాలి ` అద్దెలు, …

నీళ్లదోపిడీని ఆపండి

` శ్రీశైలం, సాగర్‌ నుంచి ఏపీ తరలింపును నివారించండి ` ఇప్పటికే ఆ రాష్ట్రం వాటాకు మించి కృష్ణాజలాలను వాడుకుంది ` కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు హైదరాబాద్‌(జనంసాక్షి): …

నాపై కేసులనూ కొట్టేయండి

` బంజారాహిల్స్‌, ముషీరాబాద్‌ పీఎస్‌లలో నమోదైన కేసులపై హైకోర్టులో కేటీఆర్‌ రెండు వేర్వేరు పిటిషన్లు హైదరాబాద్‌(జనంసాక్షి):భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు …