తెలంగాణ

లోకాయుక్తగా జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

` ఉప లోకాయుక్తగా బీఎస్‌ జగ్జీవన్‌ కుమార్‌ కూడా.. ` ప్రమాణం చేయించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ` రాజభవన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌ …

మళ్లీ అధికారం మాదే.. తేలిపోయింది

` ప్రభుత్వ అరాచకాలను మరింతగా ఎండగడతాం: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చేది భారాసనేనని, రజతోత్సవ సభకు లక్షలాదిగా వచ్చిన ప్రజలు చెప్పిన సందేశం ఇదేనని …

కేసీఆర్‌ అభద్రతకులోనై మాట్లాడతున్నాడు

` ఖజానా ఖాళీ చేసి నీతులు చెబుతారా? ` బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ మండిపాటు ` ఎల్కతుర్తి సభలో కేసీఆర్‌ తన …

తెలంగాణ బానిస సంకెళ్లను తెంపిన పార్టీ బీఆర్‌ఎస్‌ : ఎమ్మెల్యే హరీశ్‌రావు

సిద్దిపేట (జనంసాక్షి) : బీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీక.. బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే తెలంగాణ బానిస సంకెళ్లను తెంపి మనకు స్వేచ్చా స్వాతంత్య్రాన్ని సాధించిన …

క‌ర్రెగుట్ట‌ల్లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 38 మంది న‌క్స‌లైట్లు మృతి!

తెలంగాణ‌ (జనంసాక్షి):   తెలంగాణ‌-చ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దులోని బీజాపూర్ జిల్లా ధ‌ర్మ తాళ్ల‌గుడెం ప‌రిధిలోని క‌ర్రెగుట్ట‌ల్లో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఇందులో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు స‌మాచారం. గ‌త‌వారం …

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీఆర్ఎస్‌పై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పై… బీజేపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో …

రాష్ట్రంలో భగభగమంటున్న సూర్యుడు… రెండు రోజులు జాగ్రత్త!..

హైదరాబాద్ (జనంసాక్షి): తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే …

వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయితే..

అప్పుడప్పుడు పలువురి వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అవుతుంటాయి. రాజకీయ నాయకులు లేదా సెలబ్రిటీలవి ఎక్కువగా హ్యాక్ అయినట్లు చూస్తుంటాం. దీంతోపాటు వ్యాపారులు లేదా పలువురు మధ్యతరగతి ప్రజల …

కౌడిపల్లి వద్ద రెండు కార్లు ఢీ.. చిన్నారి సహా దంపతులు మృతి

మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావ్‌పేట గేటు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి మెదక్ …

ఉరుములు, మెరుపులతో రెండురోజులపాటు వర్షాలు

` భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. …

తాజావార్తలు