తెలంగాణ

తెలంగాణ వ్యాప్తంగా వానలు… హైదరాబాద్‌లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం …

కేటీఆర్, కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఫిర్యాదు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ …

నాలుగు రోజులు దంచికొట్టనున్న వానలు.. తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాష్ట్రంలోని ప‌లు జిల్లాలకు వర్ష …

రాజోలి ఎస్ఐపై వేటు

ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో రైతులపై అత్యుత్సాహం బాధ్యతల నుంచి తప్పిస్తూ పోలీస్ అధికారుల చర్యలు రాజోలి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ …

సినీ సిటీకి హైదరాబాదును రాజధానిగా తీర్చిదిద్దాలి

`డీటెయిల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ సిద్ధం చేయండి ` 14న గద్దర్‌ సినిమా అవార్డులు అంగరంగ వైభవంగా నిర్వహించాలి ` సినిమా రంగ సమగ్ర అభివృద్ధి సబ్‌ కమిటీ …

బయోసైన్స్‌, కృత్రిమ మేధ రంగాలకు తెలంగాణ అనుకూలం

` రాష్ట్రంలో రూ.2,125 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన షైవా గ్రూప్‌ ఎంవోయూ ` ఏడాదిన్నరలో 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు ` ప్రైవేటు రంగంలో లక్షకు పైగా ఉద్యోగ …

నేడు విచారణ కమిషన్‌ ముందుకు కేసీఆర్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):కాళేశ్వరం కమిషన్‌ విచారణల క్లైమాక్స్‌కు చేరుకుంది. మొత్తం వ్యవహారంలో చివరగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించనుంది కమిషన్‌. బుధవారం(జూన్‌ 11) ఉదయం 11 గంటలకు కమిషన్‌ ముందు …

ఇంకా తేలని శాఖల కూర్పు..

` ఢల్లీిలోనే మకాం వేసిన సీఎం రేవంత్‌ ` మంత్రులకు శాఖల కేటాయింపులపై కసరత్తు ` మరికొందని శాఖల మార్పుపైనా చర్చ ` కేసీ వేణుగోపాల్‌, ఖర్గేలతో …

తెలంగాణలో భారీగా పెరిగిన బస్ పాస్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. వివిధ రకాల బస్‌పాస్‌ల ధరలను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ఛార్జీలు …

ఎడిటర్ రెహమాన్ పై కేసు ఎత్తివేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కు వినతి

జోగులాంబ గద్వాల (జనంసాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడి పరిసరాల గ్రామాల రైతులు …

తాజావార్తలు